Tuesday, 14 May 2024 04:24:53 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఉత్తమ గాయకుడిగా ఉగాది పురస్కార్ అవార్డుకు ఎంపికైన గద్దల శశిభూషణ్. పలువురి అభినందనలు.

.

Date : 02 April 2024 09:24 PM Views : 370

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 2024 సంవత్సరంకుగాను ఉత్తమ గాయకునిగా ఉగాది పురస్కార్ అవార్డు కు గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గద్దల శశిభూషణ్ ఎంపికయ్యారు. బిట్ బిట్ డాన్స్ అకాడమీ దేవా కళ బృందం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 ఉత్తమ గాయకుడిగా అవార్డుకు గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గద్దల శశిభూషణ్ ఎంపికయ్యారు. నవరస గాయకులుగా పాటకు ప్రాణం పోస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని కళా రంగంలో మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని బిట్ బిట్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు తుమ్మల విజయ్, గ్రాండ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ పులిపాక దేవేందర్, డాన్స్ మాస్టర్ వీర్ల ప్రశాంత్,మాస వికాస వేదిక కళామండలి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రామస్వామిలు తెలిపారు.గద్దెల శశి భూషణ్ చేస్తున్న సేవలను అభినందిస్తూ 2024 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బిట్ బిట్ డాన్స్ అకాడమి తరఫున ఈనెల 5న పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఉత్తమ గాయకుడిగా ఉగాది పురస్కార్ అవార్డును అందజేయన్నట్లు వారు పేర్కొన్నారు.ఉత్తమ గాయకుడిగా ఉగాది పురస్కార అవార్డుకి ఎంపికైన గద్దల శశిభూషణ్ ను సీనియర్ పాత్రికేయులు అక్షరం ప్రతినిధి సిరిమల్లె మధు,సీనియర్ జర్నలిస్ట్ బండ రాము గౌడ్,సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకులు పద్మశాలి సేవా సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు చిప్ప రాజేశం,నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :