Tuesday, 14 May 2024 10:45:33 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

అంగన్వాడి కేంద్రాలలో ఫ్రీ స్కూల్ సేవలు వినియోగించుకోవాలి.

-చిన్నారుల్లో మేధాశక్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు

Date : 20 April 2024 05:18 PM Views : 507

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ ఏప్రిల్ 20(అక్షరం న్యూస్) శంకరపట్నం మండలం కన్నాపూర్ అంగన్వాడి కేంద్రంలో ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఆక్టివిటీ ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏసీడీపీఓ అరవింద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంగన్‌వాడీ కేంద్రాల కు వచ్చే చిన్నారులు ఆడుతూపాడుతూ,నీతి కథలు వింటూ పాఠాలను నేర్చుకుంటారు.మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకిత్తిస్తూ మేథోశక్తిని పెంచేందుకుగానూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. చిన్నతనంలోనే భవిష్యత్‌కు అవసరమైన కార్యక్రమాలపై దృష్టి మళ్లిస్తే,చిన్నారులు ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీస్కూల్‌ విద్యను అందిస్తున్నది.అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి నాలుగేండ్లలోపు చిన్నారులు జాయిన్‌ అవుతారు.వారికి మెదడు ఎదుగుదల 80 శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ సమయంలో ఆటలు,పాటల రూపంలో అక్షరాలను గుర్తించడం వంటివి చేయిస్తే మెదడు చురుకుగా పని చేయడంతోపాటు,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా బోధించడం వల్ల వారికి అర్థం అవుతుంది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, సూపర్వైజర్ స్రవంతి,ఏడబ్ల్యుటి లు రాజమణి,కాంత,ఏఎన్ఎంలు, ఆశలు,గ్రామ మహిళలు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :