Tuesday, 14 May 2024 08:22:55 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మృతి న్ని కుటుంబాన్ని పరామర్శించిన _ మాజీ యంపి మలోత్ కవిత

.

Date : 27 March 2024 09:01 PM Views : 114

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 27(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లో ని కోమట్లగూడెం నేతకానీ కాలనీ లో మృతి చెందిన జనగాం నారాయణ మృతి కుటుంబ సభ్యులను బుధవారం టిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ మాజీ సభ్యులు మలోత్ కవిత పరామర్శించి ఓదార్చారు మండల కేంద్రము లో కోమట్లగూడెం నేతకానీ కాలనీ లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జనగాం నారాయణ సోమవారం ఉదయం 10 గంటలసమయలో గుండె పోటు తో వ్యక్తి మృతి చెందారు బుధవారం బిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ మాజీ సభ్యులు మలోత్ కవిత మృతి కుటుంబాన్ని పరామర్శించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య ప్రధాన కార్యదర్శి (మాజీ సర్పంచ్) ఇస్లావత్ బాలాజీ (బాలకృష్ణ) గోగ్గెల సుగుణ ఉప సర్పంచ్ లు జెజ్జరి నర్సింహం రావు మాదారాపు సతీష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి వెంకటేశ్వర్లు మండల యూత్ కార్యదర్శి దుర్గం సాంబయ్య ఉమ్మడి మండలాల సహకార సంఘం డైరెక్టర్ దుర్గం సమ్మయ్య మండల సోషల్ మీడియా జనగాం రవి మండల నాయకులు దుర్గం నారాయణ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :