అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 13 (అక్షరంన్యూస్) ఈ నెల 14 ఆదివారం కరీంనగర్ లో జరిగే పటేల్ యూత్ గర్జన సభ విజయవంతం చేయాలని టి యంకెజెయప్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరాకుల గోపి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు..”మున్నూరు కాపు" లకు పటేల్ గెజిట్ సాధన ,1000 మంది విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణం తదితర డిమాండ్ల సాధన కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే పటేల్ యూత్ గర్జన సభ విజయవంతం చేయాలని ఆయన కోరారు.
.
Aksharam Telugu Daily