అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 16(అక్షరం న్యూస్) గంగారం మండలంలోని నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి కోమట్లగూడెం బావురుగోండ కాటినగర్ నర్సిగూడెం చింత గూడెం జంగాలపల్లి గ్రామాల్లో ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కోని కామారం రైస్ మిల్లు కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని మండలం లోని వివిధ గ్రామాల నుండి కామారం కు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు
.
Aksharam Telugu Daily