Wednesday, 15 May 2024 12:11:46 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మృతి చెందిన గంగ,కావేరి ఉద్యోగి బాధిత కుటుంబానికి చేయూత

.

Date : 23 April 2024 08:07 AM Views : 746

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/ కరీంనగర్/ ఏప్రిల్ 22 ( అక్షరం న్యూస్) శంకరపట్నం మండలంలోని మక్త గ్రామంలోని గంగా,కావేరి సీడ్లో ఉద్యోగ పనిచేసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మార్క్ అజయ్ కుటుంబానికి సోమవారం ఆ సంస్థ యజమాని,ఉద్యోగులు కంటే శంకర్,ద్వారా రూ నాలుగు లక్షల చెక్కును అందజేశారు. కేవపట్నం గ్రామానికి చెందిన గంగా కావేరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మక్త బ్రాంచ్ ఉద్యోగి అయిన మార్క అజయ్ ఇటీవల సింగపూర్ ఆలయం ఎదుట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగినది. వీరి కుటుంబానికి గంగా కావేరి సీడ్స్ యజమాన్యం, ఉద్యోగుల తరపున నాలుగు లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న గంగా కావేరి సీడ్స్ జనరల్ మేనేజర్ బాల గంగాధర్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బొద్దిరెడ్డి రాజిరెడ్డి,హెచ్ ఆర్ శ్రీనివాస్,ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :