Wednesday, 15 May 2024 03:21:25 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఎన్టిపిసి గుర్తింపు యూనియన్ నూతన అధ్యక్షుడిగా వేముల కృష్ణయ్య సెక్రటరీగా రాజేశ్వర్

.

Date : 09 April 2024 07:28 PM Views : 179

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతి నగర్ ఏప్రిల్ 9 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ ఎన్టిపిసి లో గుర్తింపు యూనియన్ ఐ ఎన్ టి యు సి అనుబంధ ఎన్టిపిసి మజ్దూర్ యూనియన్ కు నూతన సారథులను ఎంపిక చేశారు. ఏడాది పాటు ఉండే ఈ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేముల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి రాజేశ్వర్ నియమితులయ్యారు. యూనియన్ సెక్రటరీ జనరల్ ఐఎన్టియుసి జాతీయ నాయకుడు బాబర్ సలీం పాషా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించి యాజమాన్యానికి సమర్పించారు. 112 మంది కార్యవర్గంతో ఏ వేసిన ఈ జంబో కమిటీలో వెల్ఫేర్ సెక్రెటరీగా నేరెళ్ల రమేష్ కోశాధికారిగా శ్రీనివాస్ ఎంపికయ్యారు. యూనియన్ కు నూతన సలహాదారులుగా ఎం కమలాకర్ రావు కాసర్ల వెంకటస్వామి కొలిపాక మల్లయ్య నియమితులయ్యారు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి అనుమతితో ఈ కమిటీ ప్రకటించామని బాబర్ సలీం భాషా తెలిపారు ఉగాది పర్వదినం నుంచే ఈ కమిటీ పని కొనసాగుతుందని ఆయన చెప్పారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :