అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 30 (అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్త గూడ మండలం బత్తులపల్లి గ్రామంలో నేతకానీ కాలనీ లో జాడి వెంకటేశ్వర్లు సాంబలక్మి గార్ల ఏకైక కుమారుడు వేణు గోపాల్ పెళ్లి కొడుకుని చేయడం జరిగింది ఈవెడుకకు హాజరై నూతన వరుడి వధువు లను ఆశీర్వదించిన నేతకానీ కుల సంఘం నాయకులు దుర్గం మురళి నేత (జర్నలిస్టు) జనగాం సాంబయ్య (పిల్డ్అస్టెట్ శెట్టుపల్లి ) బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి వెంకటేశ్వర్లు దుర్గం గణేష్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily