Tuesday, 14 May 2024 09:54:51 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మానవత్వాన్ని చాటుకున్న ఎంపీపీ జనగామ శరత్ రావు.నిరుపేద యువతుల వివాహానికి పుస్తె మట్టెలు అందచేత

.

Date : 22 April 2024 03:38 PM Views : 679

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్/-ఏప్రిల్-22(ఆక్షరం న్యూస్) ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో వారు కొరినచో పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని వివాహం.అలాగే నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ పుత్రిక స్వాతి వివాహం సోమవారం జరుగుతున్న నేపథ్యంలో వారి వివాహాలకు పుస్తె మట్టెలు ఎంపీపీ జనగామ శరత్ రావు పంపియడంతో,ఈ పుస్తె మట్టెలను వధువు తల్లిదండ్రులకు గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మ దేవి రెడ్డి తడెపు అనిల్, ఉపాధ్యక్షుడు న్యాలం బాలా గౌడ్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి నారాయణ బీ ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు బండి ఆదర్శ పటేల్ ఉపాధ్యక్షుడు బాల చెంద్రం, మైనార్టీ సెల్ అధ్యక్షులు వాఖీలుద్దీన్. సోహెల్ ,మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగేల్లి దేవయ్య నామపూర్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కడమంచి దేవేందర్ , మండల బీ ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు నాగేల్లి బాబు ,సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి , ముష్కం దేవ గౌడ్ క్యారం మల్లేష్ , ముష్కమ్ కృష్ణ ,నారోజు చారి, నాగెల్లి సతీష్,మహేష్ కేటీఆర్ సేన,సోషల్ మీడియా నరేంద్ర చారి, సల్కము ఎల్లం,లు అందచేసారు.ఇప్పటివరకు 35 నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేయడం జరిగిందని వారు తెలిపారు , ఆ భగవంతుని దయతో నిరుపేద యువతుల పెళ్లిలకు పుస్తె మట్టెల పంపిణీ ఇంకా కొనసాగిస్తామని అని వెల్లడించారు ఎంపీపీ జనగామ శరత్ రావు మంచి మనసుకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :