Tuesday, 14 May 2024 01:40:38 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

జీడికే ఓసిపి 5 2023- 24 సంవత్సరానికి గాను ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు ఉద్యోగులను అభినందించిన జిఎం.

జి యం చింతల శ్రీనివాస్ ను సన్మానించిన ఓసి 5 అధికారులు ఉద్యోగులు కార్మికులు

Date : 02 April 2024 04:56 PM Views : 352

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: జీడికే ఓసీపీ 5 లో 2023- 24 సంవత్సరానికి గాను నిర్దేశించిన ఉత్పత్తిని సాధించినందుకు గాను మంగళవారం రామగుండం ఏరియా1జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఓసిపి 5 అధికారులను సూపర్వైజర్ లను కార్మికులను అభినందించినారు..ముందుగా జీడికే ఓసీపీ 5 అధికారులు కార్మికులు జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ని పూలే బోకే శాలువాతో సన్మానం చేసినారు. జిఎం మాట్లాడుతూ ఓసీపీ 5లో నిర్దేశించిన 30 లక్షల టన్నుల ఉత్పత్తికి గాను 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కార్మికులు అందరూ సహాయ సహకారాలతో సాధించామని అన్నారు. తధనంతరం అధిక ఉత్పత్తి సాధనలో కృషి చేసిన ఆరుగురికి క్యాష్ అవార్డు జనరల్ మేనేజర్ చేతుల మీదుగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కే. చంద్రశేఖర్, సీఎం ఓ ఏ ఐ ఎస్ సి సి ఎల్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్,డీజీఎం రామస్వామి, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్ వి రావు,కాలిరీ మేనేజర్ అనిల్ గాబలే, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోశం,ఏరియా వైస్ ప్రెసిడెంట్ మదన మహేష్ ,ఓసి 5 పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :