అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతన అన్ని కలిస్తే పవిత్ర రంజాన్ పండుగ అని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ ''ఈద్ ఉల్ ఫిత్రర్ ని పురస్కరించుకుని ముస్లిం సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారని గుర్తు చేశారు.అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈ మాసం అత్యంత పవిత్ర మాసమని అన్నారు.
-
Aksharam Telugu Daily