అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఏప్రిల్10(అక్షరం న్యూస్):- ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిదులు ఎవరు లక్ష్మీనరసింహ స్వామి జాతర నిర్వహణ సన్నాహక సమావేశంలో పాల్గొనకూడదని చెప్పి గ్రామస్థులను తప్పు త్రోవ పట్టించి జాతర ఉత్సవ కమిటీ పేరుతో అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులను ప్రోత్సాహిస్తు రాజకీయం చేస్తున్న ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ పైన జిల్లా పాలనాధికారికి పిర్యాదు చేసినట్లు మాజీ ఎంపీటీసి లింగాల లక్ష్మణ్ తెలిపారు.వీరివెంట గుబిరె మల్లేశం, బోనగం రాజేశం, వంగల నరేష్ తదితరులు కలరు.
.
Aksharam Telugu Daily