Tuesday, 14 May 2024 09:20:09 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కళ తప్పిన పల్లె నర్సరీ వనం - ఎండుతున్న మొక్కలు

పట్టించుకోని మండల అధికారులు

Date : 29 March 2024 03:34 PM Views : 135

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : - మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 29(అక్షరం న్యూస్) పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె నర్సరీ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది కానీ క్షేత్ర స్థాయిలో పల్లె నర్సరీ వనాల పరిస్థితి అధ్వాన్నంగా కనిపిస్తోంది గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామంలో పల్లె నర్సరీ వనం నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి రహదారికి సమీపంలో ఉన్న పల్లె నర్సరీ వనాన్ని రహదారి మార్గాన వెళ్తే ఉన్న తాధికారులు పట్టించుకోవడం లేదు గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉపాధి హామీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని అధికారుల పై ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రహదారి మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా అధికారుల పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పల్లె నర్సరీ వనం లో చెత్త చెదారాన్ని తొలగించి నీటి సౌకర్యాన్ని కల్పించి పల్లె (పకృతి లో ని మొక్కల్ని కాపాడవలసిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :