అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భీమదేవరపల్లి/ హనుమకొండ : హనుమకొండ/భీమదేవరపల్లి/మార్చి 26 (అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సబ్ స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్కతుర్తి, సిద్ధిపేట జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుతున్న నేపథ్యంలో విద్యుత్ నేడు 3 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ముల్కనూర్ బస్ స్టేషన్ పరిధిలోని 11కెవి టౌన్ ఫీడర్ విద్యుత్ నిలిపివేయడం జరుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
.
Aksharam Telugu Daily