Tuesday, 30 April 2024 03:21:44 AM
 Breaking
     -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..      -> చెట్టును డీకొన్న కారు ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు ..      -> రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ ప్రియాంక అల :..      -> దాతృత్వం-ధార్మిక చింతన కలిస్తే ''రంజాన్ పండుగ..      -> సైబర్ నేరాలపై పాఠశాలలో అవగాహన ..      -> వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ..      -> ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే పై చర్యలేవి - ఆధారాలతో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం..      -> యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రవీందర్. ..      -> రామగుండం కమిషనరేట్ లో హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో రామగుండం సిపిఎం శ్రీనివాసులు ఐపీఎస్.,(ఐజి) పోలీస్ అధికారులు సిబ్బంది...      -> అన్ని దానాల్లోకెళ్లా ఉత్తమమైనది "నీటి" దానం మొహమ్మద్ (స.అ సం)..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోని 6 గ్యారంటీలు అమలుకు కృషి

.

Date : 16 April 2024 06:46 PM Views : 176

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/ఏప్రిల్ 16/అక్షరం న్యూస్:-మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నీ ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఆరు గారెంటీలు అందించేందుకు కృషి చేస్తానని మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందే దాకా నిద్రపోను అని పేర్కొన్నారు. అందుబాటులో లేని నేత మాకు పోటీయే కాదు ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బ్రిటిష్ షో డు ఈ దేశాన్ని మొత్తం ఊడ్చుకుపోయాక పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమని కొనియాడారు. సంక్షోభం నుండి సంక్షేమం దేశానికి దశా దిశా కాంగ్రెస్ లోనే దొరికిందన్నారు. తాను ఎంత అదృష్టవంతుడు అయితేనే ఈ వికారాబాద్ నియోజకవర్గానికి ఎంపీ ని అవుతానని గుర్తు చేశారు. ఈ అదృష్టం వికారాబాద్ నియోజకవర్గ మర్పల్లి మండల ప్రజలు ఇచ్చిన అవకాశం అని అదే అదృష్టం అని ప్రతి మర్పల్లి మండల బిడ్డ కండ్లలో చూసేదాక తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవీందర్,సుభాష్ యాదవ్, కొండల్ రెడ్డి, రామేశ్వర్, రాములు యాదవ్, మాజీ సర్పంచ్ చంద్రన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :