Tuesday, 14 May 2024 08:33:55 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోని 6 గ్యారంటీలు అమలుకు కృషి

.

Date : 16 April 2024 06:46 PM Views : 191

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/ఏప్రిల్ 16/అక్షరం న్యూస్:-మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నీ ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఆరు గారెంటీలు అందించేందుకు కృషి చేస్తానని మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందే దాకా నిద్రపోను అని పేర్కొన్నారు. అందుబాటులో లేని నేత మాకు పోటీయే కాదు ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బ్రిటిష్ షో డు ఈ దేశాన్ని మొత్తం ఊడ్చుకుపోయాక పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమని కొనియాడారు. సంక్షోభం నుండి సంక్షేమం దేశానికి దశా దిశా కాంగ్రెస్ లోనే దొరికిందన్నారు. తాను ఎంత అదృష్టవంతుడు అయితేనే ఈ వికారాబాద్ నియోజకవర్గానికి ఎంపీ ని అవుతానని గుర్తు చేశారు. ఈ అదృష్టం వికారాబాద్ నియోజకవర్గ మర్పల్లి మండల ప్రజలు ఇచ్చిన అవకాశం అని అదే అదృష్టం అని ప్రతి మర్పల్లి మండల బిడ్డ కండ్లలో చూసేదాక తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవీందర్,సుభాష్ యాదవ్, కొండల్ రెడ్డి, రామేశ్వర్, రాములు యాదవ్, మాజీ సర్పంచ్ చంద్రన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :