Tuesday, 14 May 2024 10:59:00 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ...

.

Date : 29 March 2024 06:21 PM Views : 145

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా మార్చి 29 (అక్షరంన్యూస్) వైరా గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ఉండ్రు వరలక్ష్మి చేతులమీదుగా గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుక్రవారం వైరాలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వైరా లయన్స్ క్లబ్, గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపవాసాలు ఉన్న క్రైస్తవ సోదరులకు, పిల్లలకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యేసు క్రీస్తు మానవాళి మనుగడ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరితో ప్రేమ, కరుణ, దయ చూపించాలనే ఉద్దేశంతో ఆయన అనేక బాధలను అనుభవించాడని, క్రైస్తవ సోదరులు కూడా 40 రోజులు పాటు ఉపవాసాలు ఉండి కార్యక్రమాలు చేయటం త్యాగానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, రీజినల్ చైర్ పర్సన్ లగడపాటి ప్రభాకర్ రావు, గ్రేట్ విజన్ క్లబ్ సభ్యులు కొరకుప్పుల దివ్య, లగడపాటి లక్ష్మీరాజ్యం, గంగవరపు కిషన్, డాక్టర్ రవిచంద్ర, ఉయ్యూరు రామకృష్ణ, గోపి, తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :