Tuesday, 14 May 2024 03:45:16 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కొత్తగూడెం పట్టణంలో ఈద్ నమాజ్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు

.

Date : 10 April 2024 02:28 PM Views : 343

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి జిల్లా /కొత్తగూడెం/ ఏప్రిల్.09/ అక్షరం న్యూస్ ; ఎండల తీవ్రత దృశ్యా రమజాన్ పండుగ యొక్క ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను ప్రశాంతత వాతావరణంలో చదివేందుకు కొత్తగూడెం పట్టణ ముస్లిం కమిటీలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెం పట్టణ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న పాత 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దగల జమియా మస్జీద్ లో ఉదయం 9:30 గంటలకు అలాగే సెంట్రల్ వర్క్ షాప్ వద్ద గల ఈద్గా మైదానంలో ఉదయం 9:00 గంటలకు సమయం నిర్దారించడమైనది. అలాగే కొత్తగూడెం జమియతే అహెల్ హాదిస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ బర్లీఫిట్ ఏరియాలో ప్రగతి మైదానంలో ఎండ తీవ్రత దృశ్యా ఉదయం గం7:15 నిమి నమాజ్ ను చదవడానికి ఏర్పాట్లు చేయడమైనది..రామవరం 14నెం ఏరియా ఈద్గా లో ఉదయం 9:00గం నమాజ్ చదివేందుకు ఏర్పాట్లు చేయడమైనది. కొత్తగూడెం జమియతే అహెల్ హాదిస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ బర్లీఫిట్ ఏరియాలో గల ప్రగతి మైదానంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఈద్-ఉల్ -ఫితర్ నమాజ్ ఆచరించేందుకు ఏర్పాట్లు చేయడమైనది నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం మరియు రామవరం ఈద్గా లో రంజాన్ నమాజ్ చదివేందుకు ఏర్పాట్లకు గాను కొత్తగూడెం మున్సిపల్ శాఖ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం పట్ల ముస్లిం మత పెద్దలు అధికారులకు ,పాలక వర్గానికి ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కి కృతజ్ఞతలు తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :