అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్/ఏప్రిల్-22(ఆక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం నామ పూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మి బూదయ్య దంపతుల ద్వితీయ పుత్రిక /స్వాతి వివాహం సోమవారం జరిగిన నేపథ్యంలో నామ పూర్ మాజీ సర్పంచ్ వెలుముల విజయ రామ్ రెడ్డి కుమారుడు వెలుముల శ్రీధర్ రెడ్డి ఆ నిరుపేద కుటుంబానికి తన వంతు రు. 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం పంపియడం తో వాటిని వధువు ఇంటికి వెళ్లి వధువు తల్లిదండ్రులకు బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి నారాయణ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు బాలచంద్రం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు వఖిల్లోదిన్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కడ మంచి దేవేందర్ , కేటీఆర్ సేన సోషల్ మీడియా నరేంద్ర చారి సల్కం ఎల్లం లు అందచేసారు . వెలుముల విజయరామరెడ్డి కుటుంబానికి మంచి మనసుకు వధువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily