Tuesday, 14 May 2024 04:05:43 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

దైవ భక్తుడు సాంబశివరావు జ్ఞాపకార్థం వనవాసి కి కూలర్లు వితరణ

.

Date : 19 April 2024 05:52 PM Views : 559

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఏప్రిల్ 19 ---- దేవ భక్తుని సాంబశివరావు రెండవ వర్ధంతి సందర్భంగా జవ్వాది మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారి కుమారుడు ఆర్ కె సిడ్స్ యజమాని రామకృష్ణ కుమార్తె రాధిక వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యాలయం విద్యార్థులకు తండ్రి సాంబశివరావు జ్ఞాపకార్థం రెండు కూలర్లు లను మరియు విద్యార్థులకు అరటి పండ్లు స్వీట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నాన్నగారి జ్ఞాపకార్థం కూలర్లు ను అందజేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలలోని ఆదివాసి విద్యార్థులను తీసుకొచ్చి వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వంటి వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యాలయం సేవలు అభినందనీయం అని ఆమె అన్నారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనవాసి ప్రాంతీయ సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ సహా కార్యదర్శి గోగికార్ రామ లక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న వనవాసి సభ్యులు(హెచ్ ఎం టీవీ సీనియర్ రిపోర్టర్) జవ్వాది మొరళికృష్ణ సుతార్ ఝషి కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :