Wednesday, 15 May 2024 04:55:54 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

చిరు వ్యాపారులకు అండగా బీఆర్ఎస్ ... రోడ్డు వెడల్పు పేరుతో భూకబ్జాలు ... న్యాయపరంగా ఎదుర్కొంటాం

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

Date : 24 April 2024 10:05 PM Views : 233

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 అక్షరం న్యూస్; చిరు వ్యాపారులకు నష్టం జరుగుతే ఊరుకునేది లేదని వారికి భారత రాష్ట్ర సమితి అండగా నిలుస్తుందని పెద్దపల్లి పార్లమెంటు బి ఆర్ ఎస్అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జాలకు పాల్పడడానికి ఇక్కడ కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా చిరు వ్యాపారులకు నష్టం జరిగితే సహించేది లేదని అవసరమైతే న్యాయ పరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. గోదావరిఖని లో లక్ష్మీ నగర్, శివాజీ నగర్, హనుమాన్ నగర్ రోడ్డు వెడల్పు బాధితులను కలిసి సమస్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులకు వ్రాత పూర్వకంగా భరోసా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం చట్ట విరుద్ధం రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదు. నోటీసులు కలెక్టర్, మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వాలి.. కాని ప్రైవేటు వ్యక్తులు ఇండ్లను ఎలా ధ్వంసం చేస్తారు... ఇలా అభివృద్ధి పేరుతో దౌర్జన్యాలు చేసి కూల్చివేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు చిరు వ్యాపారులకు, రోడ్డు వెడల్పు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :