అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/ కరీంనగర్/ఏప్రిల్ 22 (అక్షరం న్యూస్) శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి గారి తండ్రి తాటికొండ అయోధ్య రాములు అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవలే మరణించిన కాటం లింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పవిత్ర ఆత్మకుశాంతి చేరుకోవాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్,మెట్టుపల్లి మాజీ సొసైటీ చైర్మన్ కాల్వ పాపిరెడ్డి మాజీ ఎంపిపి మోతే ఎల్లారెడ్డి, కాటం రవీందర్ రెడ్డి, రెడ్డి పవన్ కుమార్,గొర్ల కొమురయ్య, కాటం సమ్మిరెడ్డి,వంగల రవీందర్ రెడ్డి,దేవనూరి వెంకటేష్,గండికోట రవి,కాంతాల మల్లారెడ్డి, కాటం విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily