Tuesday, 14 May 2024 09:29:34 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఎదుల్లపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలసమావేశం

.

Date : 28 April 2024 12:36 PM Views : 76

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/ కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఏప్రిల్ 28(అక్షరం న్యూస్) ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదులపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సగర్వంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుటలో అందరికీ తెలియవలసిన వ్యక్తి వారే శ్రీ పోరిక బలరాం నాయక్ మాజీ కేంద్రమంత్రివర్యులు వారు సోనియాగాంధీ యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు విద్యార్థుల ఆత్మ బలిదానాలు సకలజనుల సమ్మెలు తెలంగాణకు రావలసిన నిధులు ప్రతి ఒక్క విషయాన్ని అమ్మ సోనియమ్మకు వారు భాషలో మాట్లాడి తెలంగాణ రావడానికి పైలు పై సిగ్నేచర్ సంతకం పెట్టించిన మహానుభావులు బలరాం నాయక్ ఎన్నో అంతర్జాతీయ రహదారులు గిరిజన యూనివర్సిటీలో గ్రామాల రహదారులు రిజర్వాయర్ ప్రాజెక్టుల అభివృద్ధి పనులు ఉద్యోగ అవకాశాలు జలయజ్ఞం నీటి సరఫరా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు వేలకోట్ల నిధులు తేచ్చిన ఘనుడు బోలా శంకరుడు బలరాం నాయక్ ఈరోజు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవితమ్మ వారి తండ్రి రెడ్యానాయక్ రాజకీయ జీవితం వారికి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒకనాడు ఇదే కవితమ్మ ను ఎమ్మెల్యే గెలిపించుకొని వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు నిధులు తెచ్చిన ఘనుడు బలరాం నాయక్ కవితమ్మ ఈరోజు రాజకీయంగా పబ్బం గడుపుతుందంటే కాంగ్రెస్ పార్టీ చలువే ఏ ఒక్కనాడు ములుగు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కట్టెడు మట్టి పోసిన దాఖలు లేవు ఈసారి కేంద్రంలో బలరాం రాహుల్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి కావడం నూటికి నూరు శాతం ఖాయం బిజెపి ఇతర శక్తులు పార్టీలు తప్ప ప్రతి ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం మన బలరాం నాయక్ మళ్లీ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు పొంది మనకు వేల కోట్ల నిధులు తెస్తాడు మళ్లీ అవసరం నిత్య ఇదే విమర్శించే వారంతా మన మంత్రి కాబోయే బలరాం నాయక్ ను కలుస్తారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు ఈ క్లస్టర్ సమావేశం నిర్వహించాము ప్రతి ఒక్కరూ బూత్ కమిటీ అధ్యక్షులు మీయొక్క బూతు పరిధిలో ప్రతి ఒక్క ఓటర్ను సంప్రదించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూటికి నూరు శాతం కృషి చేయాలని నియోజకవర్గ పరిధిలో భారీ మెజారిటీని అమ్మ సోనియమ్మకు ప్రతి తెలంగాణ బిడ్డ కానుక ఇవ్వాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటున్నాం బలరాం నాయకునికి భారీ మెజార్టీతో గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిద్దాం అన్నారు సారయ్య ఈ కార్యక్రమంలో చల్ల నారాయణరెడ్డి టీపీసీసీ రాష్ట్ర నాయకులు, లావణ్య వెంకన్న జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలో, కాడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ, ఇర్పరాజేశ్వరరావు మాజీ సర్పంచ్, పులుసo వెంకన్న, దేశ్య, ముసుకు వెంకన్న రమేష్, సన్ప శైలజ కుమార్, కర్దూరి కుమార్ స్వామి, ఎంపిటిసి పరిధి కార్యకర్తలు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :