Tuesday, 17 September 2024 12:34:58 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

గత 20 రోజులుగా పశు అంబులెన్స్ ఎక్కడ అనే శీర్షిక అక్షరం ఎఫెక్ట్ తో స్పందించిన అధికారులు మొదలైన సంచార పశువు వైద్య అంబులెన్స్ సేవలు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 03 August 2024 11:26 AM Views : 215

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి ఆగస్టు 03 (అక్షరం న్యూస్) గత నాలుగు రోజుల కింద నిలిచిపోయిన సంచార పశు వైద్య అంబులెన్స్ పశువులకు అందని వైద్య సేవలు అనేక వ్యాధులతో మృతి చెందుతున్న పశువులు అని అక్షరం పత్రికలో వేసిన కథనానికి జిల్లా అధికారులు స్పందించి వెంటనే పశు సంచార వైద్య అంబులెన్స్ వాహనాన్ని త్వరగా సాంకేతిక లోపాలను సరిచేసి మళ్లీ గత రెండు రోజుల నుండి నియోజకవర్గంలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు సంచార పశు వైద్య అంబులెన్స్ నిలిచిపోయిన వార్త రాయడం వెంటనే అధికారులు స్పందించి మళ్లీ సేవలు చేస్తున్నందుకు అక్షరం పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రైతులు ఈ సందర్భంగా శనివారం ఓదెల మండలంలోనికొమిర గ్రామానికి వచ్చిన సంచార పశు వైద్య అంబులెన్స్ లో ఉన్న పశు వైద్యాధికారి. భార్గవి మాట్లాడుతూ వాహనంలో సాంకేతిక లోపం జరిగినందుకు చింతిస్తున్నామని పశువుల ఆరోగ్యమే మా బాధ్యత అని అన్నారు ఈ నేపథ్యంలో రైతులు కాల్ చేసిన ప్రతి రైతు ఇంటికి వెళ్లి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగినటువంటి మందులు ఇవ్వడం జరుగుతుందని నిర్భయంగా ఇప్పటినుండి ప్రతి రైతు 1962 కాల్ చేసిన వెంటనే పశువులకు గొర్రెలకు బర్రెలకు మేకలకు అనేకమైనటువంటి మూగజీవాలకు ఆ ప్రాంతాలకు వెళ్లి వైద్యం అందిస్తానని అన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :