Thursday, 19 September 2024 06:25:22 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది:టిఎస్ ఎఫ్ డీ సి చైర్మన్ పోదెం వీరయ్య

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 13 September 2024 06:59 PM Views : 158

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ సెప్టెంబర్ 13(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అన్నారు.శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కొత్తగూడ అటవీ శాఖ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పొడు వ్యవసాయం చేస్తున్న పోడు రైతులకు , ఈ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని,రైతులకు రుణ మాఫీ తో రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది అని, ఇంక పోడు రైతులకు ఎటువంటి సమస్యలైన స్థానిక అధికారులకు సమాచారం అందించాలాని,కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై చూపిస్తున్న కపట ప్రేమను విడి వరద బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ డీ సి చైర్మన్ ను కలిసిన ఎఫ్ అర్ ఓ అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని మొదటి సారిగా కొత్తగూడ రేంజ్ కార్యాలయానికి వచ్చిన పోడెం వీరయ్య ను కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ పులా మొక్క తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఎఫ్ అర్ ఓ ను అడిగి తెలుసుకున్నారు.. భూపతి తిరుపతి నీ పరామర్శించిన పోడెం వీరయ్య. కొత్తగూడ మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి వాళ్ళ తల్లి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాగా,శుక్రవారం నాడు నిర్వహించిన దశ దిన కర్మలకు పోదెం వీరయ్య హాజరై తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి, మనో ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి,మహమ్మద్ రఫిక్,సిద్దబోయిన రాధ బిక్షం,సల్మాన్, ఉల్లెగుల రమేష్,ఉబ్బానీ శ్రీహరి, ఆలూరి రాజు,కల్తీ ఎల్లయ్య,బైరాబోయిన సదానందం, దుర్గం మురళి నేత,రాజు,వెంకన్న వీరన్న అభిమానులు,అనుచరులు పాల్గొన్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :