Thursday, 19 September 2024 06:40:36 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

-


MD. YAKUB MIYA, BHADRACHALAM, BHADRADRI KOTHAGUDEM DIST

Reporter

Date : 12 September 2024 11:42 AM Views : 205

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం సెప్టెంబర్ 12 అక్షరం న్యూస్ : షేక్ ఇమామ్ పి సి నెంబర్ ఏ ఆర్ పి సి-1148 భద్రాచలం ఏ ఎస్ పి ఆఫీసులో గన్ మాన్ గా గత మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అయినా  రోహిత్ రాజ్ కుమార్  గతంలో భద్రాచలం ఏఎస్పీగా ఉన్నప్పుడు వారి వద్ద గన్ మాన్ గా చేశాడు. ఇమామ్ తన పిల్లలలో షేక్ రెహమాన్(19) మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. తనకు వచ్చే జీతంతోనే అటు కుటుంబ పోషణ ఇటు తన పిల్లోడి యొక్క వైద్య ఖర్చులను భరిస్తూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. నాడు ఒకానొక సందర్భంలో ఇతని యొక్క పరిస్థితిని తెలుసుకొని  రోహిత్ రాజ్ కుమార్ ఎస్పీ  నాటినుండి నేటి వరకు తనకి ఆర్థిక సాయం సాయం చేస్తూ తన మిగతా పిల్లలకి ఉన్నత విద్య కై మార్గం నిర్దేశకం చేస్తూ ఉన్నారు. తాను బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిపోయిన కూడా రెహమాన్ యొక్క ఆరోగ్యం ఎలా ఉందని నిత్యం ఇమామ్ ద్వారా తెలుసుకున్నారు. నాడు ఏఎస్పీగా వెళ్లిపోయిన నేడు ఎస్పీగా  తిరిగి భద్రాద్రి కొత్తగూడెం కి వచ్చిన కూడా తాను అదే మానవత దృక్పథంతో ఉండి ఇమామ్ యొక్క పిల్లగాడి ఆరోగ్య విషయంలో అంతే శ్రద్ధతో ఉండి,  పోలీస్ శాఖ వారి నుండి వచ్చే భద్రత సహాయాన్ని కూడా అందించి పిల్లవాడి వైద్య ఖర్చులకు ఉపయోగపడేలాగా చేశారు. ఇమామ్ వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఎస్పీ కి కృతజ్ఞత భావులై ఉంటామని వారి సహాయాన్ని వారి పిల్లలకు చేసిన మార్గ నిర్దేశకాలకు వెలకట్టలేనిదిగా భావించి వారికి  ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. పోలీస్ శాఖలో ఉన్నత స్థితిలో ఉండి  తన వద్ద పనిచేసే వారి కుటుంబ సంరక్షణకై  వారికి సహాయం చేయుటలో ఎప్పుడు ముందుండే భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజకుమార్  వృత్తిపట్ల హుందాతనం అలాగే వ్యక్తిగతంగా కూడా మానవతా హృదయం కలిగిన వారిని తెలియజేస్తూ వారికి ఇదే మా సెల్యూట్. జైహింద్.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :