Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ సెప్టెంబర్ 9(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఎంపిడివో బి అప్పారావు కోరారు వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో (పజలు ఇండ్లలో నే ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరారు ఇల్లు కూలిపోతే వెంటనే రెవెన్యూ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు
.
Aksharam Telugu Daily