Sunday, 08 September 2024 08:15:20 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

ఓదెల మండలానికి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శుల

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 21 July 2024 11:25 AM Views : 856

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల./ పెద్దపల్లి , జూలై 21 (అక్షరం న్యూస్) మండలంలోని పలు గ్రామాల పంచాయతీ కార్య దర్శులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు బదిలీపై నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులు. అబ్బిడిపల్లి కార్యదర్శిగా సతీష్, బాయమ్మపల్లి కార్యదర్శిగా శ్రీనివాస్, బీమారపల్లి. కార్యదర్శిగా బి. శ్రీనివాస్, గోపరపల్లి కార్యదర్శిగా నాగరాజు, గూడెం కార్యదర్శిగా రవీందర్, గుంపుల కార్యదర్శిగా రాకేశ్ వర్మ, గుండ్లపల్లి కార్యదర్శిగా అర్చన, హరిపురం కార్యదర్శిగా భాస్కర్, ఇందుర్తి కార్యదర్శిగా వేణు, జీలకుంట కార్యదర్శిగా నయిమ్ మహ్మద్, కొలనూర్ కార్యదర్శిగా శ్రీనివాస్, పెద్ద కొమిర కార్యదర్శిగా శ్రీకాంత్, లంబాడితండా కార్యదర్శిగా సతీష్, మడక కార్యదర్శిగా జ్యోతి, నాంసానిపల్లి కార్యదర్శిగా శంకర్, ఓదెల కార్యదర్శిగా చంద్రారెడ్డి, పిట్టల ఎల్లయ్యపల్లి కార్యదర్శిగా అమూల్య, రూపునారాయణపేట కార్యదర్శిగా సమ్మ య్య, శానగొండ కార్యదర్శిగా రామచంద్రారెడ్డి, ఉప్పరపల్లి కార్యదర్శిగా సౌజన్యలను నియమించారు. ఈ సందర్భంగా బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శులు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :