Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 16 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో వినాయక మండపంలో నిరుపేద కుటుంబానికి 10000 ఆర్థిక సాయం అందించిన మచ్చ నర్సింహం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై జి అశోక్ రెడ్డి హాజరై ఎస్సై చేతుల మీదుగా . నిరుపేదలైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి అందించిన మచ్చ నర్సింగ్గం గత కొన్ని సంవత్సరాలుగా వినాయక నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాదం అందిస్తూ స్వామి వారి పేరు మీద అనేక సేవా కార్యక్రమం ఉండేవాడని ఈ సంవత్సరం నిరుపేద కుటుంబమైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంలో చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబానికి ఎంతో పెద్ద మనసుతో పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఒక గొప్ప విశేషమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ రెడ్డి మచ్చా నర్సింగ్గం మాజీ ఎంపీటీసీ చొప్పరి సారమ్మ రాజయ్య కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు ఎం డి రఫీ మేక శ్రీనివాస్ సదయ్య తోట కొమురయ్య భాష్మియా తోపాటు భక్తులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily