Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ సెప్టెంబర్ 9(అక్షరం న్యూస్) మేడారం జాతర కాంట్రాక్టు పనులకు సంబందించిన బిల్లు లు వెంటనే చెల్లించాలి బిఆర్ స్ ములుగు జిల్లా సీనియర్ మహిళా నాయకురాలు పుర్రి స్వరూప డిమాండ్ చేశారు గతం లో టీడీపీ కాంగ్రెస్ బిఆర్ స్ ప్రభుత్వం లు ఫిబ్రవరి లో జాతర జరిగితే మార్చి నెల లో బిల్లు లు చెల్లించే వాళ్ళు అని కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం మొదటి సంతకం చేసిన మేడారం జాతర బిల్లు లు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలి అని డిమాండ్ చేశారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితి లో కూడా కెసిఆర్ పనులు జరిగిన నెల రోజు లోనే బిల్లు లు చెల్లించిన ప్రభుత్వం మాది అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే కాబట్టి బీజేపీ నాయకులు పట్టించుకోలేదు అని కాంట్రాక్టర్ ల కు బిల్లు లు రాక చేసిన అప్పుల కు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్ లు ఇంటి బయటకు రాలేని పరిస్థితి ఉంది అని ఇంకా కొన్ని నెలలు అయితే కాంట్రాక్టర్ల ఆత్మహత్య లు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని విడుదల అయిన జాతర బడ్జెట్ ఎటుపోయిందో చెప్పాలి అని డిమాండ్ చేశారు అసలే మేడారం నామినేటెడ్ పనులు పెర్సంటేజ్ కు అమ్ముకున్న నాయకులు బిళ్లు ల విషయం లో 30 పెర్సంటేజ్ ఇస్తనే బిల్లు లు చేస్తా అన్నట్టు వ్యవరించడం చాలా దగా అని విమర్శించారు ఈకార్యక్రమంలో గ్రామస్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily