Thursday, 19 September 2024 06:33:22 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన ఎస్సై

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 13 September 2024 04:16 PM Views : 451

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 13 (అక్షరం న్యూస్) శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడి చేయడం కోసం వెళ్తున్న ఓదెల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన ఎస్సై జి అశోక్ రెడ్డి ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిన్న హైదరాబాదులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి జరగా హైదరాబాద్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడి కోసం అధిష్టానం పిలుపు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా పోలీసులను పెట్టి ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ప్రజాస్వామ్యమని 9 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నైతిక రాక్షస రౌడీ రాజ్యంలో ప్రజాస్వామ్య. హక్కులను హరింపజేయపడుతున్నాయని రాజ్యాంగం విలువలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామిక వ్యతిరేక పాలన సాగిస్తూ నైతిక రాజ్యాంగ విలువలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు గమనిస్తున్నారని అక్రమంగా అన్యాయంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలకు లాగుతూ రాజ్యాంగ విలువలను దిగజారుతున్నారని ఈ స్థితిలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రేవంత్ రెడ్డి పాలను ఎదిరిస్తూ జరిగే పోరాటంలో భారీ ఎత్తున పాల్గొనాలని అన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనం ఖాయమని అన్నారు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులే హేయంగా ఇండ్ల పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ రాష్టములో పోలీస్ పాలన జరుగుతుందని, వెంటనే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన అరికెపూడి గాంధీ అతని కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,మాజీ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి,కనికిరెడ్డి సతీష్,రౌతు జలపతి,జోంగోని వెంకటేష్ గౌడ్, చింతం మొగిలి, గడ్డం శ్యామ్,రంగు రంజిత్ బోగే సదానందం,పరశురాములు ఉన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :