Sunday, 08 September 2024 08:28:59 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

చెరువును తలపిస్తున్న తల్లాడ బస్టాండ్.. ప్రయాణికులకు తప్పని తిప్పలు..

మరమ్మత్తులు చేసే నాధుడే కరువు..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 19 July 2024 05:36 PM Views : 1294

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ జూలై 19 (అక్షరంన్యూస్) తల్లాడ బస్టాండ్ చెరువును తలపిస్తుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు రావడంతో బస్టాండ్ లో వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తుంది. తల్లాడ పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కనున్న వర్షపు నీరు అంతా బస్టాండ్ లోకి రావడంతో బస్టాండ్ ప్రాంతం నీటితో నిండిపోయింది. పల్లపు ప్రాంతంలో ఉన్న బస్టాండ్ కు మరమ్మతులు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. గత కొన్ని ఏళ్ళ నుండి ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ వాటికి మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. బస్టాండ్ లోకి వెళ్లాలంటేనే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా బస్సులు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు టైర్ల వెంట నీరు ప్రయాణికులపై పడిన సందర్భాలు అనేకు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో దోమలు వృద్ధి చెంది ప్రయాణికుల కు తీవ్ర అనారోగ్యాలు పాలయ్యే విధంగా చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారుల స్పందించి తల్లా డ బస్టాండుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :