Sunday, 08 September 2024 08:12:13 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

గురుపౌర్ణమి రోజు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 21 July 2024 06:51 PM Views : 1157

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -21(అక్షరం న్యూస్ ) గురుపౌర్ణమి రోజున అపూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పటు చేశారు.సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానమును ఇవ్వడం అనేది మనందరికీ తెలిసినదే గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుకోవడం ద్వారా నాటి విద్యార్థులు వారి యొక్క ఔనత్యంను చాటుకున్నారు. ముస్తాబాద్ జిల్లా పరిషత్ పా ఠశాలలో విద్యనభ్యసించిన 2008-2009 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం అదే పాఠశాలలో సందడిగా సాగింది.ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ సుమారు 76 మంది పూర్వ విద్యార్థులు దాదాపు దశాబ్దా0 తర్వాత చదివిన పాఠశాలలోనే కలుసుకుని చిన్ననాటి బాల్యస్మృతులు గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు..పలకరింపుల తో యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఒకరికొకరు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు.ఆనాటి గురువులను పాద పూజ చేసి .శాలువాలు కప్పి పూలమాల వేసి సన్మానించారు. గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు నేర్పిన విద్యాబుద్దులను నెమరువేసుకున్నారు. గురువులు నేర్పిన విద్యతోనే సమాజానికి సేవ చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నా మని దీనికి కారణం ఆరోజుల్లో గురువులు నేర్పిన క్రమశిక్షణే అన్ని కొనియాడారు ఈ అపరుప క్షణాలను సెల్‌ఫోనలలో బంధించారు. అనంతరం ఆత్మీయ విందు ఆరగించారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు వెంకటేష్, నజీర్, రాజు, నరేష్, శ్రీకాంత్, హర్షద్, బాబు, గణేష్, నాంపల్లి, స్వర్ల లత, నల్ల రేఖ, మౌనిక, అప్పుడు విద్యా బోధన అందించిన గురువులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :