Sunday, 08 September 2024 08:25:12 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

గార్లలో ఘనంగా పూరీ జగన్నాథ్ రధయాత్ర

రధయాత్ర లో పాల్గొన్న భక్తులు 100 యాగాలకు సమానమైన ఫలాన్ని పొందుతారు... రంగు రంగులతో ముగ్గులు వేసి రధయాత్ర కు స్వాగతం పలికిన మహిళలు...


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 13 July 2024 08:10 PM Views : 399

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ... మహబూబాబాద్ /గార్ల /జులై 13/అక్షరం న్యూస్... శాస్త్రవేత్తలు కనుగొనలేని ఎన్నో అద్భుతాలు పూరీ జగన్నాధ స్వామి ఆలయం మరియు రధయాత్రలో దాగి ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన పూరీ జగన్నాధ్ రధయాత్ర గార్ల పట్టణంలో శ్రీరామ దండు 108 కమిటీ, గణేష్ యువసేన, వర్తక సంఘం కమిటీల ఆధ్వర్యంలో గార్ల ఇస్కాన్ కమిటీ, ఖమ్మం ఇస్కాన్ కమిటీల సహకారంతో గార్ల లో పూరీ జగన్నాధ్ రధయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవాన్ స్వరూపం సంస్కృత భాషలో జగం అంటే విశ్వం, న్నాథ అంటే భగవంతుడు అని అర్ధం, అంటే విశ్వం అంత పరిపాలించే భగవంతుడు పూరీ జగన్నాధ స్వామి రధయాత్రలో పాల్గొనే సువర్ణ అవకాశం గార్ల ప్రజలకు లభించింది. పురాణాల ప్రకారం పూరీ రధయాత్రలో పాల్గొన్న భక్తులు 100యాగాలకు సమానమైన పుణ్య ఫలాలు పొందుతారని ప్రతితి. సనాతన ధర్మంలో జగన్నాధుని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించి పూజిస్తారు. రధయాత్ర అనంతరం గార్ల వర్తక సంఘం భవనంలో జగన్నాధుడు, సుభద్రాయం మరియు బలభద్రాయా స్వామికి చప్పన్ భోగ్ నైవేద్యంలతో స్వామి వారికీ నివేదన, మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు. పూరీ జగన్నాధుని రధయాత్ర ను చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో భక్తులు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, శీలంశెట్టి రమేష్, జాటోత్ ఝాన్సీ లక్ష్మి, కట్టా రమేష్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, భూక్యా రాజు, గాజుల గణేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :