Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 18 (అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లో ని కోమట్లగూడెం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఉపాధ్యాయురాలు కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు ఉదయం 9:45 గంటలైనా ఉపాధ్యాయులు పాఠశాల కు రాకపోవడంతో వచ్చే పిల్లలకు తాళం వేసి ఉండడంతో తిరిగి పిల్లలు ఇంటికి వెళ్లి పోయారు 9.45తరువాత ఉపాధ్యాయులు రాక దింతోకోమట్లగూడెం గ్రామ (పంచాయతీ పిల్లలకు అందుబాటులో ఉపాధ్యాయులు లేక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయుల సిబ్బంది ఇష్టా రీతిన వ్యవహరించడం సరికాదని గ్రామ (పజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి దీనిపై మండల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు
.
Aksharam Telugu Daily