Monday, 15 December 2025 06:41:33 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అధికారులు వృక్షాలను నరకవచ్చా*... *అధికారుల పక్షపాత వైఖరి* *తాసిల్దార్ కార్యాలయానికి ఫైన్* *గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎందుకు లేదు* *ఇకనైనా స్పందిస్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 April 2025 01:18 PM Views : 1771

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 9 తల్లాడ (అక్షరంన్యూస్)* అటవీ శాఖ అధికారుల పక్షపాత ధోరణి, రెవిన్యూ కార్యాలయంలో బాదం చెట్టు నరికితే ఫైన్ వేశారు, పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెట్లను నరికితే చర్యలు ఎందుకు తీసుకోరు, ఫైన్ ఎందుకు వేయరు, పర్యావరణ పరిరక్షకులు అటవీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు, పంచాయతీ పరిధిలో కోన కార్పస్ మొక్కలు అధికంగా ఉన్నాయి వాటిని తొలగించే బదులు, ఆక్సిజన్ అందించే చెట్లను నరకడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అటవీ శాఖ జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, మొక్కలు నాటండి అని చెప్పే పంచాయతీ అధికారులు మొక్కలను, చెట్లను నరకడం, కంచే చేను మేసిన చందంగా ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :