Monday, 19 May 2025 10:31:55 PM

అధికారులు వృక్షాలను నరకవచ్చా*... *అధికారుల పక్షపాత వైఖరి* *తాసిల్దార్ కార్యాలయానికి ఫైన్* *గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎందుకు లేదు* *ఇకనైనా స్పందిస్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 April 2025 01:18 PM Views : 786

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 9 తల్లాడ (అక్షరంన్యూస్)* అటవీ శాఖ అధికారుల పక్షపాత ధోరణి, రెవిన్యూ కార్యాలయంలో బాదం చెట్టు నరికితే ఫైన్ వేశారు, పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెట్లను నరికితే చర్యలు ఎందుకు తీసుకోరు, ఫైన్ ఎందుకు వేయరు, పర్యావరణ పరిరక్షకులు అటవీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు, పంచాయతీ పరిధిలో కోన కార్పస్ మొక్కలు అధికంగా ఉన్నాయి వాటిని తొలగించే బదులు, ఆక్సిజన్ అందించే చెట్లను నరకడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అటవీ శాఖ జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, మొక్కలు నాటండి అని చెప్పే పంచాయతీ అధికారులు మొక్కలను, చెట్లను నరకడం, కంచే చేను మేసిన చందంగా ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :