Saturday, 22 November 2025 11:10:11 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఢిల్లీ:*బ్రేకింగ్ న్యూస్ తీవ్ర నేరం చేస్తే పీఎం అయినా సీఎం అయినా పదవి నుంచి అవుట్,

ఇవాళ లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు.. అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుంచి ఉద్వాసన.. ప్రధాని, కేంద్రమంత్రి, సీఎం.. ఎవరినైనా తొలగించేలా కొత్త బిల్లు..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 August 2025 01:42 PM Views : 760

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / తెలంగాణ అప్డేట్స్ /అక్షరం డెస్క్ : అక్షరం ప్రతినిధి ఢిల్లీ ఇవాళ లోక్సభ ముందు కీలక బిల్లు ప్రవేశపెట్టనున్నారు పదవుల్లో ఉన్న ఎవరైనా నేరం చేస్తే ఉద్వాసన కల్పించే కొత్త బిల్లు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టయితే అంతే సంగతులు.. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు పదవి పోయేలా బిల్లు.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్! ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని ఖాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :