AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి... రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. *నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్చార్జ్లు ఇలా ఉన్నారు:* ఆదిలాబాద్: సుదర్శన్ రెడ్డి నిజామాబాద్: ఉత్తమ్కుమార్ రెడ్డి మల్కాజ్గిరి: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేవెళ్ల: శ్రీధర్బాబు మెదక్: వివేక్ కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్ భువనగిరి: సీతక్క వరంగల్: పొంగులేటి మహబూబ్నగర్: పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా జహీరాబాద్: అజహరుద్దీన్ నాగర్కర్నూల్: వాకిటి శ్రీహరి ఖమ్మం: కొండా సురేఖ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు సాధించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు ఈ ఇన్చార్జ్లకు అప్పగించినట్లు సమాచారం.
.
Aksharam Telugu Daily