Saturday, 22 November 2025 11:13:39 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం (

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 June 2025 03:44 PM Views : 1099

అక్షరం తెలుగు డైలీ - అంతర్జాతీయ వార్తలు / హైదరాబాద్ : అక్షరం హైదరాబాద్ 12) మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం సివిల్‌ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం. టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన విమానం. విమానంలో 242 మంది ప్రయాణికులు. పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానం. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై దూసుకెళ్లిన విమానం. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు. కొనసాగుతున్న సహాయక చర్యలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :