Monday, 28 April 2025 09:01:31 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

బ్రేకింగ్ న్యూస్ పగటి పూట దొంగతనాలు ..... ఎవరు లేని ఇంట్లో దూరి చోరీలు ..,.. ఘరానా దొంగను అరెస్ట్ చేసిన పెద్దపల్లి పోలీసులు .... రూ.2.5 లక్షల నగదు,


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 March 2025 09:09 PM Views : 341

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి మార్చి 6 అక్షరం న్యూస్; అతడు గత 20 సంవత్సరాలుగా పగటి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గ్రామాలను కేంద్రంగా చేసుకొని ఇంటిలో ఎవరు లేని సమయంలో తాలబగులు పట్టి ఇంట్లోకి దూరి బీరువాలు పగలగొట్టి అందులో ఉన్న నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లడం అతని దొంగతనాల ప్రత్యేకత. ఇప్పటికీ పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన కూడా మళ్లీ అదే విధంగా దొంగతనాలకు పాల్పడడం పోలీసులకు కొరకరాని కోయగా మారాడు. ఇలా వరుస పగటి పూట గ్రామాలలో తాళం వేసివున్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న బోరిగం సంపత్ అనే దొంగను కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏడు గంటలకు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజ్జి కృష్ణ యాదవ్ వివరాలు వెల్లడించారు. పగటి పూట దొంగతనాలు పాల్పడుతున్న మలహర్రావు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోరిగం సంపత్ 35 ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అతని నుండి 2,25,000 వేల నగదు,149 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఏసిపి వివరించారు. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ తో పాటు పోలీస్ సిబ్బందిన ఆయన అభినందించి రివార్డు కూడా అందజేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :