Monday, 28 April 2025 08:05:21 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

రామభద్ర ఆలయానికి పోటెత్తిన భక్తులు భారీగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

ఆలయ సమీపంలో పుష్కర ఘాటు నిర్మాణం చేపట్టాలి భక్తులు


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 26 February 2025 03:31 PM Views : 428

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఫిబ్రవరి 26 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని గుంపుల రామభద్ర ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయడం కోసం అనేక గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై పుణ్య స్థానాల ఆచరించి సీతారామచంద్రస్వామి మరియు శివాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రామభద్ర ఆలయం సమీపంలో పుష్కర ఘాటు నిర్మాణం చేయాలని దీనికి అధికారులు వెంటనే స్పందించి ఈ పుష్కర ఘాటు నిర్మాణం చేపడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంతేకాకుండా ఆలయానికి ఆదరణ పెరిగి ఎంతో అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా సమీపంలో ఉండడం వలన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా వరంగల్ జిల్లా నుండి కూడా పెద్దపల్లి జిల్లాల సమీప గ్రామాల ప్రజలు భారీగా భక్తులు వచ్చి రామభద్ర వంతెన సమీపంలో ఉన్న మానేరు నదిలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారని సరియైనటువంటి సౌకర్యలేక ఇబ్బంది పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్లి ఈ పుష్కర ఘాటు నిర్మాణం గనక చేపడితే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడనే పుణ్య స్థానాలు ఆచరించే పరిస్థితి ఏర్పడుతుందని పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని భక్తుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని ఈ పుష్కర ఘాట్ నిర్మాణం చేస్తే ఆలయం కూడా అభివృద్ధి చెందుతుందని అంతేకాకుండా భక్తులు అనేక ఛార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాలకు మంథని కానీ కాలేశ్వరం కానీ పోయే పరిస్థితి ఉండదని సమీపంలోనే పుణ్య స్థానాలు ఆచరించి రామచంద్ర మూర్తి ఆలయాన్ని దర్శించుకుని అదే విధంగా శివాలయాన్ని దర్శించుకుంటారని భక్తులు కోరుతున్నారు అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా విపరీతమైనటువంటి ఆదరణ పెరిగి మంచి అభివృద్ధి చెందుతుందని భక్తులు కోరుతున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :