Monday, 28 April 2025 07:32:13 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మెడిగడ్డ రహస్యలు ఏంటి - మొన్న మెడిగడ్డ ప్రాజెక్ట్ వాదిస్తున్న లాయర్ - నిన్న మెడిగడ్డ ప్రాజెక్ట్ పిటిషన్ రే

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 February 2025 06:15 PM Views : 323

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా ప్రతినిధి : ? వరంగల్ జిల్లా /భూపాలాపల్లి /మెడిగడ్డ /అక్షరం న్యూస్ :కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త రాజలింగం హత్య మానవతమూర్తులు మేధావులు ఖండించాల్సిన అవసరం ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ సామాజిక కార్యకర్త తన బాధ్యతగా హైకోర్టులో కేసు వేయడం జరిగిగింది. ఈ కేసు వాదిస్తున్న లాయర్ కూడా 6 నెలల క్రితం అనుమానాస్పదంగా మరణించడం కూడా జరిగింది. రేపు కోర్టులో వాదనలు ఉండగా ఒకరోజు ముందే కేసు వేసిన రాజలింగం హత్యజరగడం పలు అనుమానాలు వేళ్ళువేత్తుతున్నాయి అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నా రక్తం నా బిడ్డ నా డిజైన్ అని గొప్పలు చెప్పుకున్నన్నా కేసీఆర్ . ఈ హత్యల వెనుక ఉన్న మాజీ శాసనసభ్యులను వాళ్లను ప్రేరేపించిన కేటీఆర్ ను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకనగా కెసిఆర్, హరీష్ రావులను అరెస్టు చేయకపోతే ఈ కేసు లోని సాక్షులను మరియు కేసును పక్కదోవ పట్టించే ప్రభావం ఉన్న ధర్మేలా వీరిని వెంటనే అరెస్టు చేసి జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేసి రాజలింగం. న్యాయవాది కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా అవినీతికి పాల్పడితే ప్రశ్నించే వారిని ఇలా నిర్దాక్షంగా చంపివేయడం వాళ్ళు రేపు జరిగే అవినీతిని ప్రశ్నించడానికి ప్రజలు ముందుకు రారు కావున న్యాయవాదులు మేధావులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూన్నారు. రాజలింగం కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడవలసిందిగా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. మొహమ్మద్ అయూబ్ వ పిలుపునియ్యడం జరుగుతోంది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :