Monday, 10 February 2025 05:58:42 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఓవర్ స్పీడ్ తో ప్యాసింజర్ ఆటో,ద్విచక్రవాహనన్నీ ఢీ కొట్టి కొట్టిన బొగ్గు లారీ.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 01 February 2025 04:08 PM Views : 267

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రద్రి కొత్తగూడెం జిల్లా/ రుద్రంపూర్ /1 ఫిబ్రవరి/ అక్షరం న్యూస్: చుంచూపల్లి మండలం రుద్రంపూర్ అండర్ బ్రిడ్జి వద్ద సింగరేణి బొగ్గు లోడ్ టిప్పర్ ఓవర్ స్పీడ్ తో ప్యాసింజర్ ఆటో,ద్విచక్రవాహనన్నీ ఢీ కొట్టి పాల్టీ కొట్టిన బొగ్గు లారీ. అదృష్టశాత్తు ఎవ్వరికి ప్రాణ నష్టం జరుగలేదు. బొగ్గు లారీ మూడు టైర్లు పేలి రోడ్డుపై పల్టీ కొట్టడం తో ట్రాఫిక్ అంతరాయం కలిగింది .చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :