Monday, 10 February 2025 07:54:02 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ బస్సు. రెండు లారీలు ఢీ ..

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 January 2025 05:14 PM Views : 881

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. బస్సు ముందు వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. సురక్షితంగా బయట పడిన బస్సులో ప్రయాణికులు.. ఖమ్మం, స్టాఫ్ రిపోర్టర్ వైరా, జనవరి 12 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపం లోని ఎన్ ఎస్పీ కాలువ సమీపంలో బస్సు. రెండు లారీలు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు ముందు వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. సురక్షితంగా బయట పడిన ప్రయాణికులు.. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా కొనిజర్ల ఎన్ఎస్పీ కాల్వ సమీపంలో హైదరాబాద్ నుండి ఒరిస్సా కు వెళుతున్న బస్సును ఖమ్మం నుండి వైరా వెళుతున్న యాష్ లారీ బస్సును ఢీ కొట్టింది. వెనక భాగం మరొక లారీ వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ లారీని ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదంలో బస్సుముందు వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. బస్సులో 60 మంది ప్రయాణికులకు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కొనిజర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీలలో ఇరుక్కుపోయిన డ్రైవర్లను బయటికి తీసి ఖమ్మం హాస్పటల్ కు తరలించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :