Monday, 10 February 2025 07:20:03 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో* *మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్* *డ్రైవర్లకు అవగాహన సదస్సు*..

హాజరైన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 January 2025 05:16 PM Views : 382

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా జనవరి 8 (అక్షరంన్యూస్)* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాల్లో బుధవారం వైరా మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర పాల్గొని ఈ సందర్భంగా వాహన డ్రైవర్లకు ఆయన భద్రత వారోత్సవాల నేపథ్యంలో పలు సూచనలు చేసి అవగాహన ఏర్పాటు చేశారు. ప్రతి వాహనదారుడు వాహనాన్ని అతివేగంగా నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి, మద్యం సేవించి వాహనాల నడపవద్దని, వాహనాలను ఓవర్టేక్ చేసే ముందు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించాలని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ఎలిమెంట్ను కార్లు తోలేటప్పుడు షీట్ బెల్ట్ ను తప్పకుండా ఉపయోగించాలని, మైనర్లు వాహనాలను తోలొద్దని ఆయన సూచించారు, రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలను రవిచంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది. మినీ వాహనాల డ్రైవర్లు ఓనర్లు, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :