Monday, 10 February 2025 08:06:48 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : 

ఏ.యస్.జే. చైర్మన్ యం.ఏ.రజా


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 18 December 2024 08:45 PM Views : 382

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూలిలైన్ లోని జిల్లా కార్యాలయం లో ఏ.యస్.జే. జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ కరీం అధ్యక్షతన సమావేశం బుధవారం నిర్వహించారు.   ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏ.యస్.జే. చైర్మన్ యం.ఏ.రజాక్  హాజరైనారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దేశంలో మైనార్టీ హక్కులకు భంగం కలగకుండా చూసే భాథ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో ప్రభుత్వ న్యాయవాదుల, అదనపు ప్రభుత్వ న్యాయవాదుల (జి.పి.లు, అదనపు జిపిలు) నియామకాల్లో ముస్లిం మైనార్టీ న్యాయవాదులకు సముచితం స్థానం కల్పించాలని, కనీసం ఒక్క పోస్టు అయిన ముస్లిం మైనార్టీ లకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం లో కుడా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఇంత వరకు జి.పి లుగా ముస్లిం మైనార్టీలను నియమించలేదని గుర్తు చేశారు. కనీసం ఈసారి అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో జిపి, అదనపు జిపి నియామకాల్లో ఒక్క పోస్టు అయిన ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అహలే సున్నత్వల్ జామాత్ వైస్ చైర్మన్ మహమ్మద్ గౌస్, మోహినుద్దీన్,  ప్రథాన కార్యదర్శిషేక్ యాకుబ్ ఖాద్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ శామీయుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్ ఖాన్,మహమ్మద్ షఫీ ఖాద్రి మహమ్మద్ అక్తర్ పాషా,షేక్ నయీమ్, మహమ్మద్ యాకుబ్ మహ్మద్ ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :