Monday, 10 February 2025 07:33:44 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :


MD FAHEEM, STAFF REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 06 December 2024 09:17 PM Views : 283

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని సర్వస్వంగా అర్పించిన అంబేద్కర్ తుది శ్వాస వరకు భారత పీడిత ప్రజల కోసం పోరాడిన మహనీయుడిగా ప్రశంసలు అందుకున్నారు.  తెలంగాణ అమరవీరుల మృతి ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి గౌరవించారు. ఈ కార్యక్రమానికి గూడెల్లి ముఖేష్ ఆధ్వర్యం వహించగా, విశ్వమాత మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు యాకయ్య, అంబేద్కర్ ఈస్ట్ గూడెల్లి యాకయ్య, మాజీ సర్పంచ్ ఉమ్మడి సాగర్, రాసపల్లి రాజేంద్రప్రసాద్, బీజేపీ చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి బడే రమేష్, విజయ్, ఎండీ ఉమర్ ఫారూఖ్, మొగరం శివకుమార్, ఆముదాల కిరణ్, ప్రవీణ్, ఆటో డ్రైవర్ ఎండీ జోసెఫ్, కొంకటి శ్రావణ్ కుమార్, యెంపల్లి ఆకాష్, విజయ భాస్కర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం సాధించేందుకు ఆయన ఆశయాలను అందరికీ చేరువ చేయాలని ప్రతినీడించారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :