Monday, 28 April 2025 07:34:24 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కు బ్రేక్??

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 22 November 2024 06:43 PM Views : 365

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ 22 నవంబర్/ అక్షరం న్యూస్: కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేస్తున్నట్టు జీ.ఓ.177 ద్వారా ప్రభుత్వం కుడా కు ఆమోదం తెలపడంతో కుడా ఏర్పాటు అయితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని భూక్యా సాయి కిరణ్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 32733/2024 ద్వారా సీనియర్ న్యాయవాది శ్రీ.జి.రవిచంద్ర శేఖర్ పిటిషన్ దాఖలు చేయగా నేడు హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్,పిటిషనర్ తరపున రవిచంద్ర శేఖర్,ప్రభుత్వం తరుపున గవర్నమెంట్ ప్లీడరు వాదనలు విన్న ధర్మాసనం సదరు గవర్నమెంట్ ప్లీడరు ను కౌంటర్ ద్వారా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కేసును 12-12-2024 కు వాయిదా వేసిందని సాయి తెలిపారు.కుడా ఏర్పాటుతో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కుడా వల్ల గ్రామీణ ప్రాంతాల వారు,ముఖ్యంగా గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.కుడా ఏర్పాటుతో జాతీయ ఉపాధి హామీ పథకం వారికి గొడ్డలి పెట్టులా మరే ప్రమాదం ఉందన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :