Sunday, 26 January 2025 09:19:06 PM
 Breaking
     -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ...బోగస్ ప్రచారం నమ్మకండి ...ఇదిగో సన్న వడ్డీలకు క్వింటాలుకు రూ.500 బోనస్. *• రైతుల ఖాతాల్లో డబ్బులు

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం *• రైతులు సెంటర్లలో రషీదులు తీసుకొని వెళ్ళండి. *• కటింగ్ లేకుండా ప్రతి గింజకు మద్దతు ధర చెల్లిస్తాం *-ఎమ్మెల్యే విజయరమణా రావు


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 November 2024 03:21 PM Views : 355

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : *• పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 18 అక్షరం న్యూస్; మొదటినుంచి రైతుల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రైతు రుణమాఫీ పై సన్నాలకు 500 రూపాయల బోనస్ పై విపక్షాలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మదని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికీ సన్న వడ్లు విక్రయించిన రైతులకు 500 రూపాయల బోనస్ రూపంలో పడిందని ఆయన తెలిపారు. ఐదు ఐదు క్వింటాళ్ల వరకే సన్న వరి ధాన్యానికి 500 రూపాయలు బోన్స్ వస్తుందని మిగతా వారికి అది వర్తించదని కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మదని వెయ్యి క్వింటాళ్ల వరి ధాన్యం పండించిన రైతులకు కూడా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :