Monday, 10 February 2025 06:43:31 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

తమ ఇంటిని మరియు ఖాళీ స్థలాన్ని తనకే ఇప్పియ్యమని స్థానిక ఎం.ఆర్.ఓకు వినతి పత్రం*

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 13 November 2024 07:12 PM Views : 198

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/నవంబర్ 13(అక్షర న్యూస్) ముచ్చర్ల గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన మెతుకు పోషవ్వ కుమారుడు మెతుకు శ్రీనివాస్ గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.అతడికి భార్య నర్సవ్వ ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అయితే పోషవ్వ కు 5 గురు కూతుర్లు ఉన్నారు.వారు పోషవ్వ కోడలు నర్సవ్వ ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా వ్యవసాయ భూమిని పోషవ్వ 5 గురు కూతుర్లు తమ తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంటిని,ఇంటి పక్క కళి స్థలాన్ని వేరే వాళ్లకి అమ్ముకున్నారు.ఇది అన్యాయం అని తలచిన కులస్తులు పోషవ్వ కుతుర్లని ఒప్పించి స్థలాన్ని,ఇంటిని తిరిగి నర్సవ్వకి ఇప్పించే ప్రయత్నం చేసారు. వారు ససేమిరా అనడంతో ఇట్టి విషయాన్ని స్థానిక ఎం.ఆర్.ఓ దృష్టికి తీసుకెళ్లారు.నర్సవ్వ పిర్యాదు మేరకు విషయాన్ని పరీశీలించి నర్సవ్వకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :