Monday, 10 February 2025 06:09:24 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

బీఎస్పీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ సస్పెన్షన్. పాల్వంచ బీఎస్పీ పార్టీ నూతన అధ్యక్షుడుగా జెట్టి ఆనందరావు నియామకం. బీఎస్పీ జిల

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 10 November 2024 08:07 PM Views : 193

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ పాల్వంచ/ 10 నవంబర్/ అక్షరం న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడుగా భాద్యతలు నిర్వహిస్తున్న కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ను పార్టీ భాద్యతలు,పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు,నూతనంగా పట్టణంలోని గోవర్ధనగిరి కాలనీకి చెందిన జెట్టి ఆనందరావును పట్టణ అధ్యక్షుడుగా నియమిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు తెలిపారు.ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ,ఎంతోమంది మహనీయులు వారి వైవాహిక జీవితాన్ని,కుటుంబాలను త్యాగం చేసుకుంటే ఈరోజున మనం ఇలా జీవిస్తున్నమని,భారత రాజ్యాంగమే ఎన్నికల మ్యానిఫెస్టో గా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని అటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతందన్నారు.పట్టణ అధ్యక్షుడుగా భాద్యతలు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు సమయం ఇవ్వడం లేదని,ఇప్పటివరకు కమిటీల నిర్మాణం చేయలేదని,పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించలేదని సభ్యత్వ నమోదు తేది నిన్నటితో ముగిసినందున అతను పార్టీ సభ్యత్వం కూడా తీసుకొనందున పార్టీ నుండి,పార్టీ బాధ్యతల నుండి బహిష్కరించడం జరిగిందని,ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా భాద్యతలు నిర్వహించి రిటైర్ అయిన జెట్టి ఆనందరావును నియమించడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఈసం మురళి,తేజ,కమల్,అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :